రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. పెద్దకొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ప్రారంభించారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. పెద్దకొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ప్రారంభించారు.