రేవంత్ ప్రభుత్వంలో లక్ష కోట్ల భూదోపిడీ.. ఆధారాలతో సహా బయటపెడతా : కవిత
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల విలువైన భూదోపిడీకి తెరలేపిందని, పేదలకు అన్యాయం చేస్తూ బడా బాబులకు భూములను కట్టబెడుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.