రూ.3.2 కోట్ల గంజాయి పట్టివేత

కూరగాయల మాటున గంజాయి రవాణా చేస్తున్న ఓ వాహనాన్ని విశాఖపట్నం నార్కోటిక్స్‌ సెంట్రల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ఆదివారం పట్టుకున్నారు.

రూ.3.2 కోట్ల గంజాయి పట్టివేత
కూరగాయల మాటున గంజాయి రవాణా చేస్తున్న ఓ వాహనాన్ని విశాఖపట్నం నార్కోటిక్స్‌ సెంట్రల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ఆదివారం పట్టుకున్నారు.