వంశధార-బాహుదా పనుల్లో బిల్లుల బాగోతం

వంశధార-బాహుదా నదుల అనుసంధానం ప్రాజెక్టు పనుల్లో జరి గిన అవక తవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. కాంట్రా క్టర్‌కు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి చేకూర్చారనే ఆరో పణలపై శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు రిటైర్డ్‌ పే అండ్‌ అకౌంట్స్‌ అధికారులు (పీఏవోలు) డి.శ్రీనివాస రెడ్డి, పి.నాగేశ్వరరావులపై కఠిన చర్యలకు ఉపక్రమిం చింది.

వంశధార-బాహుదా పనుల్లో బిల్లుల బాగోతం
వంశధార-బాహుదా నదుల అనుసంధానం ప్రాజెక్టు పనుల్లో జరి గిన అవక తవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. కాంట్రా క్టర్‌కు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి చేకూర్చారనే ఆరో పణలపై శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు రిటైర్డ్‌ పే అండ్‌ అకౌంట్స్‌ అధికారులు (పీఏవోలు) డి.శ్రీనివాస రెడ్డి, పి.నాగేశ్వరరావులపై కఠిన చర్యలకు ఉపక్రమిం చింది.