పెన్డౌన్లో రెండు వర్గాలుగా దస్తావేజు లేఖరులు
మదనపల్లె డాక్యుమెంట్ రైటర్లు బుధవారం చేపట్టిన పెన్డౌన్ కార్యక్రమం గంగదరగోళంగా మారింది. రిజిస్ర్టేషన్ శాఖలో దళారీ వ్యవస్థకు చెక్ పెడుతూ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 396 వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.