ఇండియా–ఎతో గురువారం ప్రారంభమైన రెండో అనధికార టెస్ట్లో శ్రీలంక–ఎ మెరుగైన స్థితిలో నిలిచింది. కెప్టెన్ సహన్ అరాచ్చిగే (83 బ్యాటింగ్), నువానింద్ ఫెర్నాండో (44) రాణించడంతో.. తొలి ఆట ముగిసే టైమ్కు లంక తొలి ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 288/5 స్కోరు చేసింది.
ఇండియా–ఎతో గురువారం ప్రారంభమైన రెండో అనధికార టెస్ట్లో శ్రీలంక–ఎ మెరుగైన స్థితిలో నిలిచింది. కెప్టెన్ సహన్ అరాచ్చిగే (83 బ్యాటింగ్), నువానింద్ ఫెర్నాండో (44) రాణించడంతో.. తొలి ఆట ముగిసే టైమ్కు లంక తొలి ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 288/5 స్కోరు చేసింది.