సంగారెడ్డి జిల్లాలో విషాదం - కల్వర్టు గుంతలో పడి ముగ్గురు మృతి

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైకుపై వెళ్తూ నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడిన ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన నారాయణఖేడ్ శివారులో జరిగింది.

సంగారెడ్డి జిల్లాలో విషాదం - కల్వర్టు గుంతలో పడి ముగ్గురు మృతి
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైకుపై వెళ్తూ నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడిన ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన నారాయణఖేడ్ శివారులో జరిగింది.