సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్లు షురూ
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సీసీసీ నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీలో ఆదివారం నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సింగరేణి ఉద్యోగుల పిల్లల ప్రత్యేక కోటా కింద150 సీట్లను కేటాయించి