సింగూరును పర్యాటకంగా అభివృద్ధి చేయండి : మాజీ చైర్మన్ గంగా జోగినాథ్ గుప్తా
సింగూరును పర్యాటకంగా అభివృద్ధి చేయండి : మాజీ చైర్మన్ గంగా జోగినాథ్ గుప్తా
నియోజకవర్గంలోని మంజీరా నది పరీవాహక ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా 'ఫ్యూచర్ ఫిఫ్త్ సిటీ'గా ఏర్పాటు చేయాలని జోగిపేట మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ గంగా జోగినాథ్ గుప్తా ప్రభుత్వాన్ని కోరారు.
నియోజకవర్గంలోని మంజీరా నది పరీవాహక ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా 'ఫ్యూచర్ ఫిఫ్త్ సిటీ'గా ఏర్పాటు చేయాలని జోగిపేట మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ గంగా జోగినాథ్ గుప్తా ప్రభుత్వాన్ని కోరారు.