‘స్థానిక’ ఎన్నికల్లో కూటమి జెండాలు ఎగరాలి

ఈ రెండేళ్లలో రూ.4 వేల కోట్లతో జిల్లాకు సంక్షేమం, అభివృద్ధి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్‌ కాలేజీ ఆవరణలో శుక్రవారం జరిగిన రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు.

‘స్థానిక’ ఎన్నికల్లో కూటమి జెండాలు ఎగరాలి
ఈ రెండేళ్లలో రూ.4 వేల కోట్లతో జిల్లాకు సంక్షేమం, అభివృద్ధి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్‌ కాలేజీ ఆవరణలో శుక్రవారం జరిగిన రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు.