సమస్యకు పరిష్కారం చూపారు..23 ఏళ్లుగా భూ సమస్య.. ప్రజావాణి దరఖాస్తుతో పరిష్కారం
సమస్యకు పరిష్కారం చూపారు..23 ఏళ్లుగా భూ సమస్య.. ప్రజావాణి దరఖాస్తుతో పరిష్కారం
ఏండ్ల తరబడి వివాదంలో ఉన్న భూ సమస్యను ప్రజావాణిలోనే జనగామ కలెక్టర్ సందీప్కుమార్ ఝా పరిష్కరించారు. జనగామ మండలం శామీర్పేట్కు బడుక రాంచందర్కు సంబంధించిన 23 గుంటల భూమి కొన్నేండ్ల కింద అతడి అన్న కూతురు పేరుపై బదిలీ అయింది.
ఏండ్ల తరబడి వివాదంలో ఉన్న భూ సమస్యను ప్రజావాణిలోనే జనగామ కలెక్టర్ సందీప్కుమార్ ఝా పరిష్కరించారు. జనగామ మండలం శామీర్పేట్కు బడుక రాంచందర్కు సంబంధించిన 23 గుంటల భూమి కొన్నేండ్ల కింద అతడి అన్న కూతురు పేరుపై బదిలీ అయింది.