హరిహరులు ఒకేచోట కొలువైన క్షేత్రం.. శతాబ్ధాల చరిత గల ఆధ్యాత్మిక ఝరి.. ప్రత్యేకమేంటంటే..!

శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని మధ్య అహోబిలం అనీ, శైవులు దీనిని మధ్య కైలాసం అని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.

హరిహరులు ఒకేచోట కొలువైన క్షేత్రం.. శతాబ్ధాల చరిత గల ఆధ్యాత్మిక ఝరి.. ప్రత్యేకమేంటంటే..!
శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని మధ్య అహోబిలం అనీ, శైవులు దీనిని మధ్య కైలాసం అని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.