గొల్లప్రోలు రూరల్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి జం క్షన్ వద్ద గల జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆరు గురికి తీవ్ర గాయాలయ్యాయి. జీపు చక్రాలు ఊడిపడ్డాయి. కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రా మానికి చెందిన పాటంశెట్టి మణినాగేంద్ర ప్రైవేటు ఫొటోగ్రాఫర్గా ప
గొల్లప్రోలు రూరల్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి జం క్షన్ వద్ద గల జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆరు గురికి తీవ్ర గాయాలయ్యాయి. జీపు చక్రాలు ఊడిపడ్డాయి. కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రా మానికి చెందిన పాటంశెట్టి మణినాగేంద్ర ప్రైవేటు ఫొటోగ్రాఫర్గా ప