ఈ రెండు రాత్రుల్లో తారుమారు కానున్న మున్సిపల్ ఫలితాలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. వారం రోజులుగా కొనసాగిన మైకుల హోరు, పార్టీల జెండాల రెపరెపలకు అధికారికంగా తెరపడింది.

ఈ రెండు రాత్రుల్లో తారుమారు కానున్న మున్సిపల్ ఫలితాలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. వారం రోజులుగా కొనసాగిన మైకుల హోరు, పార్టీల జెండాల రెపరెపలకు అధికారికంగా తెరపడింది.