22ఏ జాబితాలోని భూములకు విముక్తి

గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల బేతంచెర్ల మండలం గూటుపల్లెకు చెందిన రైతుల సమస్యను పరిష్కరిస్తూ వారి భూములకు సీఎం చంద్రబాబునాయుడు విముక్తి కలిగించారు.

22ఏ జాబితాలోని భూములకు విముక్తి
గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల బేతంచెర్ల మండలం గూటుపల్లెకు చెందిన రైతుల సమస్యను పరిష్కరిస్తూ వారి భూములకు సీఎం చంద్రబాబునాయుడు విముక్తి కలిగించారు.