24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. రైల్వే ట్రాకులపై నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి.

24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. రైల్వే ట్రాకులపై నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి.