6 కోట్లతో మైనార్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్‌ విద్య

మైనార్టీ విద్యార్థులకు రూ.6కోట్లతో అత్యుత్తమ రెసిడెన్షియల్‌ విద్యను అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని మైనారిటీ సంక్షేమ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్‌ చెప్పారు.

6 కోట్లతో మైనార్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్‌ విద్య
మైనార్టీ విద్యార్థులకు రూ.6కోట్లతో అత్యుత్తమ రెసిడెన్షియల్‌ విద్యను అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని మైనారిటీ సంక్షేమ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్‌ చెప్పారు.