6 నెలల్లో మార్పు కనిపించేలా గోదావరి కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్.. రూ.100 కోట్ల బడ్జెట్

జీవ నదులను మన చేతులారా చంపేస్తున్నామని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. నదులను మృత నదులుగా మారిస్తే భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. గోదావరి కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు.

6 నెలల్లో మార్పు కనిపించేలా గోదావరి కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్.. రూ.100 కోట్ల బడ్జెట్
జీవ నదులను మన చేతులారా చంపేస్తున్నామని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. నదులను మృత నదులుగా మారిస్తే భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. గోదావరి కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు.