8 మంది ఎంపీలనిచ్చిన రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింది? : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చెప్పాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు.

8 మంది ఎంపీలనిచ్చిన రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చింది? : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చెప్పాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు.