Amalapuram: కేజీ ప్లాస్టిక్ ఇస్తే.. కేజీ ఆలుగడ్డలు లేదా ఉల్లిగడ్డలు..

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణాన్ని స్వచ్ఛంగా మార్చేందుకు బండారులంకకు చెందిన సత్యనారాయణ రాజు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ చెత్తను తీసుకొస్తే ఉచితంగా కూరగాయలు, తినుబండారాలు అందిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రజలను భాగస్వాముల్ని చేస్తున్నారు.

Amalapuram: కేజీ ప్లాస్టిక్ ఇస్తే.. కేజీ ఆలుగడ్డలు లేదా ఉల్లిగడ్డలు..
స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణాన్ని స్వచ్ఛంగా మార్చేందుకు బండారులంకకు చెందిన సత్యనారాయణ రాజు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ చెత్తను తీసుకొస్తే ఉచితంగా కూరగాయలు, తినుబండారాలు అందిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రజలను భాగస్వాముల్ని చేస్తున్నారు.