Andhra: ఆ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. రిటైర్ అయినా వాళ్లకు మళ్లీ ఉద్యోగం
Andhra: ఆ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. రిటైర్ అయినా వాళ్లకు మళ్లీ ఉద్యోగం
ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.45ను జారీ చేసింది. ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా వర్తించనుంది.
ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.45ను జారీ చేసింది. ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా వర్తించనుంది.