Andhra News: అయ్యో ఎంతకష్టమొచ్చిందో పాపం.. ఇద్దరు పిల్లలను కాల్వలో తోసి.. తల్లి ఆత్మహత్య!

నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను కాలువలో తోసేసి ఆనంతరం ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

Andhra News: అయ్యో ఎంతకష్టమొచ్చిందో పాపం.. ఇద్దరు పిల్లలను కాల్వలో తోసి.. తల్లి ఆత్మహత్య!
నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను కాలువలో తోసేసి ఆనంతరం ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.