ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నగరవనంలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది.. నగరవనంలో ఒంటరిగా ఉన్న ప్రేమజంటను.. అటవీశాఖ సిబ్బంది పేరుతో బెదిరించి పోకిరీలు దారుణానికి పాల్పడ్డారు.. ప్రేమికుడిని నిర్బంధించి యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు..
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నగరవనంలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది.. నగరవనంలో ఒంటరిగా ఉన్న ప్రేమజంటను.. అటవీశాఖ సిబ్బంది పేరుతో బెదిరించి పోకిరీలు దారుణానికి పాల్పడ్డారు.. ప్రేమికుడిని నిర్బంధించి యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు..