Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికీ ప్రతీ నెలా రూ.4 వేలు.. పథకం అమలుకు...

ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. మిషన్ వాత్సల్య పథకం కోసం అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి దరఖాస్తు చేసుకుంటే అర్హులను పరిశీలించి లబ్దిదారులుగా చేరుస్తారు. ప్రతీ నెలా అకౌంట్లో రూ.4 వేలు అందిస్తారు.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికీ ప్రతీ నెలా రూ.4 వేలు.. పథకం అమలుకు...
ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. మిషన్ వాత్సల్య పథకం కోసం అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి దరఖాస్తు చేసుకుంటే అర్హులను పరిశీలించి లబ్దిదారులుగా చేరుస్తారు. ప్రతీ నెలా అకౌంట్లో రూ.4 వేలు అందిస్తారు.