దేవస్థానాలలో గోశాల నిర్వహణ అనేది గోసంరక్షణకు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందని, నిరంతర పర్యవేక్ష ణతోనే గోవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (ఎస్ఐటీఏ) డైరెక్టర్, మాజీ దేవదాయశాఖ కమిషనర్ ఎన్.ముక్తేశ్వరరావు సూచించారు.
దేవస్థానాలలో గోశాల నిర్వహణ అనేది గోసంరక్షణకు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందని, నిరంతర పర్యవేక్ష ణతోనే గోవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (ఎస్ఐటీఏ) డైరెక్టర్, మాజీ దేవదాయశాఖ కమిషనర్ ఎన్.ముక్తేశ్వరరావు సూచించారు.