మురళీమోహన్‌, రాజేంద్రప్రసాద్‌కు లోకేశ్‌ సత్కారం

పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖ సినీనటులు మాగంటి మురళీమోహన్‌, రాజేంద్రప్రసాద్‌ను రాష్ట్ర మంత్రి లోకేశ్‌ ఘనంగా సత్కరించారు.

మురళీమోహన్‌, రాజేంద్రప్రసాద్‌కు లోకేశ్‌ సత్కారం
పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖ సినీనటులు మాగంటి మురళీమోహన్‌, రాజేంద్రప్రసాద్‌ను రాష్ట్ర మంత్రి లోకేశ్‌ ఘనంగా సత్కరించారు.