రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇప్పటి వరకు ఇళ్లు నిర్మించుకుని గృహ నిర్మాణాలు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వక పోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇప్పటి వరకు ఇళ్లు నిర్మించుకుని గృహ నిర్మాణాలు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వక పోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.