Andhra Pradesh: ఏపీలోని ఉద్యోగులకు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి అకౌంట్లోకి అదనంగా రూ.6 వేలు.. పండుగే..

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని బీఎల్ఓలు, సూపర్ వైజర్లకు జీతం పెరగనుంది. ఈ మేరకు రూ.6 వేలు అదనంగా అందించనున్నారు. సీఈసీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బోనస్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Andhra Pradesh: ఏపీలోని ఉద్యోగులకు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి అకౌంట్లోకి అదనంగా రూ.6 వేలు.. పండుగే..
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని బీఎల్ఓలు, సూపర్ వైజర్లకు జీతం పెరగనుంది. ఈ మేరకు రూ.6 వేలు అదనంగా అందించనున్నారు. సీఈసీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బోనస్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.