Andhra: ఏపీలోని పేదలకు గుడ్ న్యూస్.. సాధారణ బియ్యం స్థానంలో..

రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు పేదలకు మెరుగైన నాణ్యత గల బియ్యం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టీమ్ రైస్ పంపిణీపై దృష్టి సారించింది. ముందుగా మధ్యాహ్న భోజన పథకంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, అనంతరం ప్రజా పంపిణీ వ్యవస్థలో దశలవారీగా ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తోంది.

Andhra: ఏపీలోని పేదలకు గుడ్ న్యూస్.. సాధారణ బియ్యం స్థానంలో..
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు పేదలకు మెరుగైన నాణ్యత గల బియ్యం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టీమ్ రైస్ పంపిణీపై దృష్టి సారించింది. ముందుగా మధ్యాహ్న భోజన పథకంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, అనంతరం ప్రజా పంపిణీ వ్యవస్థలో దశలవారీగా ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తోంది.