CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. విద్యార్ధులంతా ఆ మూడు భాషలు నేర్చుకోవాల్సిందే!

జాతీయ విద్యా విధానం (NEP-2020) అమలులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి CBSE పాఠశాలల్లో త్రిభాషా విధానం అమల్లోకి రానుంది. 9వ తరగతిలో చేరే విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలను అభ్యసించాల్సి ఉండగా, వాటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. అయితే 10వ తరగతి విద్యార్థులకు ఈ కొత్త విధానం నుంచి మినహాయింపు కల్పించింది CBSE. విద్యార్థుల్లో బహుభాషా నైపుణ్యాలను పెంపొందించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని బోర్డు వెల్లడించింది..

CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. విద్యార్ధులంతా ఆ మూడు భాషలు నేర్చుకోవాల్సిందే!
జాతీయ విద్యా విధానం (NEP-2020) అమలులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి CBSE పాఠశాలల్లో త్రిభాషా విధానం అమల్లోకి రానుంది. 9వ తరగతిలో చేరే విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలను అభ్యసించాల్సి ఉండగా, వాటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. అయితే 10వ తరగతి విద్యార్థులకు ఈ కొత్త విధానం నుంచి మినహాయింపు కల్పించింది CBSE. విద్యార్థుల్లో బహుభాషా నైపుణ్యాలను పెంపొందించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని బోర్డు వెల్లడించింది..