Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతోంది..? భారీగా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు.. ఎక్కువ మంది మహిళలు, బాలికలే..
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో మిస్సింగ్ కేసులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో 800మందికిపై తప్పిపోయినట్లు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.