Hyderabad: ఎంఎంటీఎస్ రైళ్లల్లో ఉచిత ప్రయాణం.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్..
Hyderabad: ఎంఎంటీఎస్ రైళ్లల్లో ఉచిత ప్రయాణం.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్..
ఎంఎంటీఎస్ రైళ్లల్లో జూన్ 2వ తేదీ నుంచి ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుందనే ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉందని, ఇంకా తుది నిర్ణయం జరగలేదని తెలిపింది. దక్షిణ మధ్య రైల్వేకు లేఖ పంపినట్లు స్పష్టం చేసింది.
ఎంఎంటీఎస్ రైళ్లల్లో జూన్ 2వ తేదీ నుంచి ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుందనే ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉందని, ఇంకా తుది నిర్ణయం జరగలేదని తెలిపింది. దక్షిణ మధ్య రైల్వేకు లేఖ పంపినట్లు స్పష్టం చేసింది.