తుస్సుమన్న అమెరికా దిగ్బంధనం.. రూ.8 వేల కోట్లపైగా విలువైన చమురుతో తప్పించుకున్న 34 ఇరాన్ ట్యాంకర్లు

పశ్చిమాసియాలో ఘర్షణలు మొదలైన తర్వాత.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. ఇది అంతర్జాతీయ ఇంధన సంక్షోభానికి దారితీసింది. అయితే, మొదటి దశ చర్చలు విఫలం కావడంతో ఇరాన్ జలాల్లో నౌకలను అమెరికా నేవీ అడ్డుకుంటోంది. డొనాల్డ్ ట్రంప్ దీనిపై పలు ప్రకటనలు కూడా చేశారు. దిగ్బంధనం విజయవంతంగా కొనసాగుతోందని ఆయన చెప్పారు. కానీ, ఇందులో నిజం లేదని తాజాగా ఓ నివేదిక వెల్లడించడం గమనార్హం.

తుస్సుమన్న అమెరికా దిగ్బంధనం.. రూ.8 వేల కోట్లపైగా విలువైన చమురుతో తప్పించుకున్న 34 ఇరాన్ ట్యాంకర్లు
పశ్చిమాసియాలో ఘర్షణలు మొదలైన తర్వాత.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. ఇది అంతర్జాతీయ ఇంధన సంక్షోభానికి దారితీసింది. అయితే, మొదటి దశ చర్చలు విఫలం కావడంతో ఇరాన్ జలాల్లో నౌకలను అమెరికా నేవీ అడ్డుకుంటోంది. డొనాల్డ్ ట్రంప్ దీనిపై పలు ప్రకటనలు కూడా చేశారు. దిగ్బంధనం విజయవంతంగా కొనసాగుతోందని ఆయన చెప్పారు. కానీ, ఇందులో నిజం లేదని తాజాగా ఓ నివేదిక వెల్లడించడం గమనార్హం.