హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్..రాష్ట్రాన్ని సీఎం రేవంత్ దోచుకుంటున్నరు: కేంద్ర మంత్రి శోభ కరంద్లజే
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి శోభ కరంద్లజే ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని, సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలన్నారు.