100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 కి చేరిన మృతుల సంఖ్య

జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ప్రయాణికుల బస్సు లోయలో పడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడగా, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 కి చేరిన మృతుల సంఖ్య
జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ప్రయాణికుల బస్సు లోయలో పడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడగా, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.