రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మెకు దిగడంతో ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటికి రాలేదు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖని, మంథని డిపోలు, బస్టాండ్ల వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మెకు దిగడంతో ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటికి రాలేదు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖని, మంథని డిపోలు, బస్టాండ్ల వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు