తమిళనాడు, బెంగాల్ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెర.. 23న ఓటింగ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో పాటు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఈనెల 23న రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరుగనుంది.