Bengaluru: ప్రియుడి కళ్లకు గంతలు కట్టి, కుర్చీలో కట్టేసి నిప్పంటించి వీడియో తీసింది

సమాజంలో నేర ప్రవృత్తి, హింస రోజు రోజుకూ పెచ్చుమీరుతోంది. ప్రేమించిన వ్యక్తి తనకు దూరమవుతున్నాడనే అనుమానంతో ఓ యువతి.. అత్యంత దారుణానికి పాల్పడింది. ఏడాదిగా రిలేషన్‌‌లో ఉన్న తనను కాదని ఇంకొకర్ని పెళ్లి చేసుకుంటాడని భావించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడ్ని ఇంటికి ఆహ్వానించి కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో చోటుచేసుకోవడం గమనార్హం. కళ్లకు గంతలు కట్టి, కుర్చీలో కట్టేసింది.

Bengaluru: ప్రియుడి కళ్లకు గంతలు కట్టి, కుర్చీలో కట్టేసి నిప్పంటించి వీడియో తీసింది
సమాజంలో నేర ప్రవృత్తి, హింస రోజు రోజుకూ పెచ్చుమీరుతోంది. ప్రేమించిన వ్యక్తి తనకు దూరమవుతున్నాడనే అనుమానంతో ఓ యువతి.. అత్యంత దారుణానికి పాల్పడింది. ఏడాదిగా రిలేషన్‌‌లో ఉన్న తనను కాదని ఇంకొకర్ని పెళ్లి చేసుకుంటాడని భావించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడ్ని ఇంటికి ఆహ్వానించి కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో చోటుచేసుకోవడం గమనార్హం. కళ్లకు గంతలు కట్టి, కుర్చీలో కట్టేసింది.