భారత విమానాలపై పాకిస్థాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం మరోసారి పొడిగింపు

భారత విమానాలకు తమ ఆకాశ మార్గాన్ని మళ్లీ మూసేసింది పాకిస్థాన్. పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా ఏడాది కావొస్తున్నా ఇరే దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. ఈక్రమంలోనే పాక్ మే 24వ తేదీ వరకు భారత విమానాలను తన గగనతలం లోకి అనుమతించబోమని తెగేసి చెప్పింది. దీంతో పశ్చిమాసియా దేశాలకు వెళ్లే ప్రయాణికులకు సమయంతో పాటు డబ్బులు కూడా వృథా కానున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.

భారత విమానాలపై పాకిస్థాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం మరోసారి పొడిగింపు
భారత విమానాలకు తమ ఆకాశ మార్గాన్ని మళ్లీ మూసేసింది పాకిస్థాన్. పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా ఏడాది కావొస్తున్నా ఇరే దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. ఈక్రమంలోనే పాక్ మే 24వ తేదీ వరకు భారత విమానాలను తన గగనతలం లోకి అనుమతించబోమని తెగేసి చెప్పింది. దీంతో పశ్చిమాసియా దేశాలకు వెళ్లే ప్రయాణికులకు సమయంతో పాటు డబ్బులు కూడా వృథా కానున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.