ఖర్గే వ్యాఖ్యలపై కేంద్రం ఆగ్రహం.. ప్రధానిని 'ఉగ్రవాది' అనడం పై ఈసీకి ఫిర్యాదు

ప్రధాని మోదీని 'ఉగ్రవాది' అని ఖర్గే పిలవడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని పేర్కొంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఖర్గే వ్యాఖ్యలపై కేంద్రం ఆగ్రహం.. ప్రధానిని 'ఉగ్రవాది' అనడం పై ఈసీకి ఫిర్యాదు
ప్రధాని మోదీని 'ఉగ్రవాది' అని ఖర్గే పిలవడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని పేర్కొంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు.