శివ భక్తులకు తీపికబురు.. తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు

మంచు కొండల్లో కొలువుదీరిన పరమశివుడి దర్శనానికి సర్వం సిద్ధమైంది. ఆరు నెలల విరామం తర్వాత కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి.

శివ భక్తులకు తీపికబురు.. తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు
మంచు కొండల్లో కొలువుదీరిన పరమశివుడి దర్శనానికి సర్వం సిద్ధమైంది. ఆరు నెలల విరామం తర్వాత కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి.