ప్రధాని మోదీ ‘‘ఉగ్రవాది’’ అంటూ మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున అన్ని పార్టీలూ హోరెత్తించాయి. అక్కడ 234 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా.. ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనను ఓ ఉగ్రవాదిగా పోల్చిన ఖర్గే.. ప్రజలను, రాజకీయ పార్టీలను భయపెడుతున్నారని ఆరోపించారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

ప్రధాని మోదీ ‘‘ఉగ్రవాది’’ అంటూ మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున అన్ని పార్టీలూ హోరెత్తించాయి. అక్కడ 234 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా.. ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనను ఓ ఉగ్రవాదిగా పోల్చిన ఖర్గే.. ప్రజలను, రాజకీయ పార్టీలను భయపెడుతున్నారని ఆరోపించారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.