చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. మంగళవారం 3వ డివిజన్ ప్రశాం త్నగర్లో రూ.2.53 కోట్లతో చెరువు పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. మంగళవారం 3వ డివిజన్ ప్రశాం త్నగర్లో రూ.2.53 కోట్లతో చెరువు పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.