ఢిల్లీకి కప్పం కట్టడంలో సీఎం బిజీ

ఢిల్లీకి కప్పం కట్టడంపైనే దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో రైతుల సమస్యలను మాత్రం గాలికి వదిలేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

ఢిల్లీకి కప్పం కట్టడంలో సీఎం బిజీ
ఢిల్లీకి కప్పం కట్టడంపైనే దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో రైతుల సమస్యలను మాత్రం గాలికి వదిలేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.