తెలంగాణలో కొత్తగా మరో బస్ స్టేషన్.. పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోమవారం కాళేశ్వరంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రూ.198 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో భాగంగా భక్తుల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూ.3.71 కోట్లతో నిర్మించనున్న ఆర్టీసీ మోడల్ బస్టాండ్ నిర్మాణానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు.

తెలంగాణలో కొత్తగా మరో బస్ స్టేషన్.. పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోమవారం కాళేశ్వరంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రూ.198 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో భాగంగా భక్తుల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూ.3.71 కోట్లతో నిర్మించనున్న ఆర్టీసీ మోడల్ బస్టాండ్ నిర్మాణానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు.