మీడియా ప్రతినిధుల సమావేశంలో ట్రంప్ దురుసు ప్రవర్తన..
హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న రెండు భారత వాణిజ్య నౌకలపై ఐఆర్జీసీకి చెందిన ఇరాన్ గన్బోట్లు కాల్పులు జరిపాయి. ఈ దాడిపై ప్రశ్న వేసిన ఓ జర్నలిస్ట్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.