భూమి మ్యుటేషన్‌కు లక్షన్నర డిమాండ్‌

భూమి మ్యుటేషన్‌ కోసం రూ.లక్షన్నర లంచం తీసుకుంటూ అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం పి.భీమవరం వీఆర్వో పోతుల శంకరరావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు సోమవారం పట్టుబడ్డాడు.

భూమి మ్యుటేషన్‌కు లక్షన్నర డిమాండ్‌
భూమి మ్యుటేషన్‌ కోసం రూ.లక్షన్నర లంచం తీసుకుంటూ అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం పి.భీమవరం వీఆర్వో పోతుల శంకరరావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు సోమవారం పట్టుబడ్డాడు.