Hyderabad: రూ.300 కోట్ల ఆస్తులు.. 15 మంది బినామీలు.. అక్రమ ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్ట్..
Hyderabad: రూ.300 కోట్ల ఆస్తులు.. 15 మంది బినామీలు.. అక్రమ ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్ట్..
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ పీసీఎస్ డీఎస్పీ భీమ్రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. సోదాల్లో రూ.300 కోట్లకు పైగా ఆస్తులు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, రూ.43.6 లక్షల నగదు బయటపడగా, 15 మందికి పైగా బినామీల వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ పీసీఎస్ డీఎస్పీ భీమ్రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. సోదాల్లో రూ.300 కోట్లకు పైగా ఆస్తులు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, రూ.43.6 లక్షల నగదు బయటపడగా, 15 మందికి పైగా బినామీల వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి.