Karimnagar : జనగణనకు సమాయత్తం

కరీంనగర్‌ టౌన, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జనగణనకు అధికారయంత్రాంగం వేగంగా కసరత్తు చేస్తోంది. కొవిడ్‌ నుంచి నిలిచిపోయిన జనగణన ప్రక్రియను మళ్లీ చేపట్టేందుకు అవసరమైన చర్యలతో సిద్ధమవుతోంది.

Karimnagar :  జనగణనకు సమాయత్తం
కరీంనగర్‌ టౌన, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జనగణనకు అధికారయంత్రాంగం వేగంగా కసరత్తు చేస్తోంది. కొవిడ్‌ నుంచి నిలిచిపోయిన జనగణన ప్రక్రియను మళ్లీ చేపట్టేందుకు అవసరమైన చర్యలతో సిద్ధమవుతోంది.