హుజూరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్లో ఏర్పాటు చేయబోయే డంపింగ్యార్డును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయకపోతే బీజేపీ తడాఖా చూపిస్తామని, లాఠీలు, కేసులకు, జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడబోమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు.
హుజూరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్లో ఏర్పాటు చేయబోయే డంపింగ్యార్డును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయకపోతే బీజేపీ తడాఖా చూపిస్తామని, లాఠీలు, కేసులకు, జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడబోమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు.